ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ గా సల్మా పాతిమా
నూతనంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ గా బదిలీ పై సిద్దిపేట కి వచ్చిన శ్రీమతి సల్మా పాతిమా గారిని మర్యాద పూర్వకంగా బార్ అసోసియేషన్ సభ్యులు సిద్దిపేట బార్ అసోసియేషన్ కి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారికి బోకే ఇచ్చి స్వాగతం పలికి న్యాయవాదుల మరియు కోర్ట్ లో ఉన్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవునురీ రవీందర్, సీనియర్ న్యాయవాదులు హరిచంద్ర, రపి యొద్దిన్, ఆత్మ రాములు, మని, బాలయ్య, పత్రీ ప్రకాష్
తదితరులు పాల్గొన్నారు.