اردو میں پڑھیںRead in Englishకేవలం 10 పైసల ఛార్జీతోనే కిలోమీటరు, Siddipet News | టెక్ న్యూస్
Download Siddipet News Android App: Click Here

కేవలం 10 పైసల ఛార్జీతోనే కిలోమీటరు

నహాక్ మోటార్ సంస్థ.. సామాన్యులకు కోసం తక్కువ బడ్జెట్లో ఎలక్రికల్ సైకిల్ ను రూపొందించింది. గరుడ, జిప్సీ పేరుతో రెండు మోడళ్ళల్లో సైకిల్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సైకిల్ ను మామూలు సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఎప్పుడైనా సైకిల్ ను తొక్కలేని పరిస్ధితుల్లో బ్యాటరీ సాయంతో ఈవీగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 40 కిలో మీటర్లు ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు అవుతుంది. ఈ ఎలక్రికల్ సైకిళ్ళ ధర . గరుడ మోడల్ ధర రూ. 31,999, కాగా జిప్సీ ధర రూ. 33,499 లు .

మరిన్ని వార్తలు
టెక్ న్యూస్
SELECT * FROM newsdescription where activity_type='12' order by id desc limit 0,19